రేపు మంత్రి పార్థసారథి గుంటూరు పర్యటన

56பார்த்தது
రేపు మంత్రి పార్థసారథి గుంటూరు పర్యటన
రాష్ట్ర గృహ నిర్మాణం, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం గుంటూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన గృహ నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం పేరేచర్లలోని హౌసింగ్ లేఅవుట్లను ఆయన పరిశీలిస్తారు. గతంలో ప్రారంభించిన పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతి, పెండింగ్ బిల్లులపై సుదీర్ఘంగా మంత్రి చర్చించనున్నారు.

தொடர்புடைய செய்தி