లాంచీలో కలెక్టర్, ఎమ్మెల్యే

68பார்த்தது
లాంచీలో కలెక్టర్, ఎమ్మెల్యే
తుళ్లూరు మండలం రాయపూడి పెదలంకకు లాంచీలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గురువారం బయలుదేరారు. పెదలంకలో ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి వారు వెళ్తున్నారు. భారీ వరదలు కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో లాంచీ ద్వారా వెళ్లే పరిస్థితి నెలకొంది.

தொடர்புடைய செய்தி