కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు..

60பார்த்தது
కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు..
గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ శివారు జిబిసి రోడ్డు పెట్రోల్ బంకు వద్ద మంగళవారం చుండూరు గ్రామానికి చెందిన వ్యక్తి స్వగ్రామం వెళుతుండగా పొన్నూరు నుంచి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు ఎస్సైవెంకటకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி