రేపటి నుంచి లక్ష్మి నరసింహ స్వామి పవిత్రోత్సవాలు

59பார்த்தது
రేపటి నుంచి లక్ష్మి నరసింహ స్వామి పవిత్రోత్సవాలు
మంగళగిరి పట్టణంలోని ప్రసిద్ధ పానకాల లక్ష్మి నరసింహ స్వామి పవిత్రోత్సవాలను ఈ నెల 13 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ. రామకోటిరెడ్డి గురువారం తెలిపారు. తొలి రోజు సాయంత్రం 4 గంటలకు అంకురారోహణతో ప్రారంభమై, చివరి రోజు పూర్ణాహుతి, శ్వేత పుష్ప గ్రామోత్సవంతో ముగియనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி