టీడీపీ కార్యాలయంపై దాడి.. మరొకరు అరెస్ట్

55பார்த்தது
టీడీపీ కార్యాలయంపై దాడి.. మరొకరు అరెస్ట్
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో.. రూరల్ పోలీసులు మరో నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. వైసీపీ కార్యకర్త, గుంటూరుకు చెందిన షేక్ రబ్బానిని అరెస్ట్ చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్సై సీహెచ్ వెంకట్ తెలిపారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటి వరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி