దేవాలయంలో బాలశౌరి దంపతుల ప్రత్యేక పూజలు

1045பார்த்தது
దేవాలయంలో బాలశౌరి దంపతుల ప్రత్యేక పూజలు
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వైసిపి ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆదివారం జనసేన పార్టీలో చేరబోతున్న సందర్భంగా గుంటూరు నగరంలోని హనుమాన్ చౌక్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 3: 30 గంటలకు దేవాపురంలోని ఆయన ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా మంగళగిరిలో ఉన్న జనసేన రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి చేరనున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி