ఓనం పండగ సందర్భంగా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు

76பார்த்தது
ఓనం పండగ సందర్భంగా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
ఓనం పండగ రద్దీ దృష్ట్యా ఈ నెల 13న సికింద్రాబాద్- కొల్లం ప్రత్యేక రైలుని గుంటూరు మీదగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ బుధవారం తెలిపారు. రైలు నంబర్ 07119 సికింద్రాబాద్ -కొల్లం స్పెషల్ రైలు ఈ నెల 13న రాత్రి 5. 30కి బయలుదేరి రాత్రి 7. 59కి నడికుడి, 8. 19కి పిడుగురాళ్ల, 8. 44కి సత్తెనపల్లి, 10. 15కి గుంటూరు, 14వ తేదీ రాత్రి 11. 20కి కొల్లం చేరుకుంటుంది.

தொடர்புடைய செய்தி