ఎస్.ఈ.బీ దాడులు... మద్యం సీసాలు పట్టివేత

1538பார்த்தது
ఎస్.ఈ.బీ దాడులు... మద్యం సీసాలు పట్టివేత
గుంటూరు నగరంలో అక్రమ మద్యం నిలువలపై ఎస్. ఈ. బి అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం మీడియా ముఖంగా ఎస్. ఈ. బి, ఏ. ఎస్. పి ఏం. వెంకటేశ్వరరావు చెప్పిన వివరాలు ప్రకారం గుంటూరు నగరంలోని బాలాజీ నగర్ లో అక్రమంగా మద్యం నిలువ ఉంచిన వారిపై దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకోని వారి దగ్గర నుంచి 85 మద్యం సీసాలను స్వాధీన పరుచుకున్నట్లుగా ఆయన చెప్పారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி