యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ వినతి పత్రం

51பார்த்தது
యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ వినతి పత్రం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించినట్లుగా 40% సీట్లని యువతకి కేటాయించాలని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడిని ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలసి వినతిపత్రం అందించారు. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం సీటుని తనకు కేటాయించాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி