గుంటూరులో రోడ్లు శుభ్రం చేసిన కమిషనర్ శ్రీనివాసులు

74பார்த்தது
గుంటూరు పట్టణంలో నగర కమిషనర్ శ్రీనివాసులు గురువారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పారు. స్థానిక ప్రజలకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గురించి వివరించారు.

தொடர்புடைய செய்தி