బీసీల అభ్యున్నతికి కూటమి కృషి చేస్తుంది: బోనబోయిన

74பார்த்தது
బీసీల అభ్యున్నతికి కూటమి కృషి చేస్తుంది: బోనబోయిన
బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. బీసీ వర్గాల అభివృద్ధికి రూ. 2. 20కోట్లు కేటాయించడం ద్వారా విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనకరం చేకూరుతుందన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందుతుందన్న నమ్మకం ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி