హిమోఫిలియాపై గుంటూరు జీజీహెచ్ లో అవగాహన సదస్సు

53பார்த்தது
హిమోఫీలియా వ్యాధిగ్రస్థుల కోసం అద్భుతమైన ఔషదం అందుబాటులోకి వచ్చిందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. మంగళవారం గుంటూరు పిడియాట్రిక్ సెమినార్ హాలులో ఏమిసీజుమాబ్ (emicizumab)పై హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు పిడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ దేవకుమార్ అధ్యక్షత వహించారు. హిమోఫీలియాతో బాధపడేవారికి ఇబ్బందులు తగ్గుతాయన్నారు

தொடர்புடைய செய்தி