అయోధ్య వెళ్లి తిరిగి వచ్చిన రామ భక్తులకి ఘన స్వాగతం

58பார்த்தது
గుంటూరు జిల్లా నుండి సామాన్య భక్తులకు అయోధ్య బాలరాముని సందర్శనార్థం కోసం బుధవారం మధ్యాహ్నం బిజెపి పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన రైలు 5 రోజుల ప్రయాణం తరువాత సోమవారం సాయంత్రం తిరిగి గుంటూరు చేరుకుంది. అయోధ్యలో బాలరాముడిని దర్శనం చేసుకొని గుంటూరు చేరుకున్న రామభక్తులకు గుంటూరు జిల్లా బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ రైలులో సుమారుగా గుంటూరు జిల్లా నుండి 460 మంది రామభక్తులు అయోధ్యకు ప్రయనం చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி