వరద ముంపునకు 1.04 లక్షల మంది ప్రభావితం

61பார்த்தது
వరద ముంపునకు 1.04 లక్షల మంది ప్రభావితం
వరదల వల్ల జిల్లాలో 11 మండలాల్లోని 25 గ్రామాలు, నాలుగు పట్టణాల్లో 41 వార్డుల్లో నష్టం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియాకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మీ తెలిపారు. కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మీ మాట్లాడుతూ జిల్లాలో వరద ముంపు వల్ల 1,04,276 మంది ప్రజలు ప్రభావితం అయ్యారని, ఏడుగురు చనిపోయారని, వారికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించామని వివరించారు.

தொடர்புடைய செய்தி