గర్భిణిని వంతెన దాటించేందుకు వరద నీటిలో సాహసం చేసిన కుటుంబ సభ్యులు (వీడియో)

58பார்த்தது
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం జర్రెల ప్రాంతానికి చెందిన గర్భిణిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు ఆమె కుటుంబసభ్యులు పెద్ద సాహసమే చేశారు. జెర్రెల వంతెనపై వరద నీరు ప్రమాదభరితంగా ప్రవహిస్తుండడంతో.. అటువైపు ఉన్న అంబులెన్స్‌కు, ఇటువైపు ఉన్న జీపుకు తాడు కట్టి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రక్షణగా ఉండి గర్భిణిని సురక్షితంగా వంతెన దాటించి ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி