సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

54பார்த்தது
సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
తిరుమల లడ్డూ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై కోపాన్ని ఎన్డీఏ ప్రభుత్వం లడ్డూపై చూపించిందని విమర్శించారు. ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్‌తో దీక్షలు చేయించి పావులా వాడుకున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఆర్ఎస్ఎస్‌కు ఈ అంశం బాగా ఉపయోగపడిందని అన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు మాట్లాడటం లేదని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி