వైసీపీ మాజీ మంత్రి కాకాణిపై కేసు

55பார்த்தது
వైసీపీ మాజీ మంత్రి కాకాణిపై కేసు
వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. నెల్లూరులో వైఎస్ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా ఆందోళన చేశారు. అనుమతి లేకుండా రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కాకాణితో పాటు 26 మంది వైసీపీ నేతలపై శుక్రవారం రాత్రి దుర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி