బొల్లాపల్లి: ప్రజల సమస్యలు అధికారులు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

56பார்த்தது
బొల్లాపల్లి: ప్రజల సమస్యలు అధికారులు పరిష్కరించాలి: ఎమ్మెల్యే
బొల్లాపల్లి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని పలు రకాల సమస్యలపై చర్చించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు అభివృద్ధి నివేదికలతో సమావేశానికి హాజరయ్యారు. శాఖల వారీగా అధికారులతో ఎమ్మెల్యే జీవీ సమీక్షించారు. మండలంలోని ఆయా శాఖల అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించాలి.

தொடர்புடைய செய்தி