తెనాలిలో రేషన్ బియ్యం పట్టివేత

68பார்த்தது
తెనాలిలో రేషన్ బియ్యం పట్టివేత
తెనాలి మండల పరిధిలోని కొలకలూరు, పెదరావూరు గ్రామంలో తెనాలి రూరల్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొలెరో వాహనంలో బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి 50 కేజీల సామర్థ్యం గల 100 బస్తాలు, వాహనాన్ని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி