తుళ్లూరు: రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనం

82பார்த்தது
తుళ్లూరు: రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనం
తుళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో.. ఆస్థాన మండపంపై నెలకొన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు శనివారం రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున పలువురు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా సాయంత్రం అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி