తుళ్లూరు: రతన్ టాటా మృతికి సంతాపం తెలిపిన రాష్ట్ర మంత్రి మండలి

59பார்த்தது
తుళ్లూరు: రతన్ టాటా మృతికి సంతాపం తెలిపిన రాష్ట్ర మంత్రి మండలి
రతన్ టాటా మృతికి రాష్ట్ర మంత్రి మండలి సంతాపం తెలిపింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆకస్మిక మృతి పట్ల గురువారం తుళ్లూరు మండలం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి నివాళులు అర్పించింది. అనంతరం టాటా యొక్క జీవిత చరిత్రను కొనియాడారు.

தொடர்புடைய செய்தி