జగన్మోహన్ రెడ్డికి నైతిక హక్కు లేదు: మంత్రి స్వామి

82பார்த்தது
వైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆరోపించారు. గురువారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖను బ్రష్టు పట్టించారని ఎద్దేవా చేశారు. వైసిపి హయాంలో రిమ్స్ ను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో రిమ్స్ లో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி