అన్నా క్యాంటీన్ కు రూ. 50వేలు విరాళం

56பார்த்தது
అన్నా క్యాంటీన్ కు రూ. 50వేలు విరాళం
రేపల్లె మున్సిపల్ మాజీ చైర్మన్ దాసరి కృష్ణ కుమారి జ్ఞాపకర్థం వారి మనవరాలు దేవినేని గీతా స్వర్ణ, మనవడు దేవినేని హర్షవర్ధన్ లు పేదలకు అన్నం పెట్టె అన్నా క్యాంటిన్ కి గురువారం 50, 000 వేల రూపాయాల విరాళం అందజేశారు. రేపల్లెలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ కి చెక్కును అందచేశారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కు విరాళం అందించిన దాతలకు శివప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி