తాడేపల్లి: మాజీ సీఎం వైయస్ జగన్ ను కలిసిన వైసీపీ నేతలు

83பார்த்தது
తాడేపల్లి: మాజీ సీఎం వైయస్ జగన్ ను కలిసిన వైసీపీ నేతలు
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం తాడేపల్లి కార్యాలయంలో గుంటూరు జిల్లా పార్టీ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. నగర పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్ర బాబు (డైమండ్ బాబు) పశ్చిమ, తూర్పు నియోజక వర్గల సమన్వయకర్తలు విడుదల రజిని, షేక్. నూరిఫాతిమా, ప్రత్తిపాడు సమన్వయ కర్త బాలసాని కిరణ్ కుమార్, నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు కలిసిన వారిలో ఉన్నారు.

தொடர்புடைய செய்தி