పెదనందిపాడు ఎస్ఐ గా మధు పవన్ నియామకం

77பார்த்தது
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా అద్దంకి మధు పవన్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలు కాపాడతానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజలు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

தொடர்புடைய செய்தி