శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి: కమిషనర్ రమేష్ బాబు

55பார்த்தது
శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి: కమిషనర్ రమేష్ బాబు
పొన్నూరు పట్టణ పరిధిలోని ప్రతి వార్డులో శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన 25 వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో సిల్డ్ తొలగింపు పిచ్చి మొక్కలు నరికివేత యుద్ధప్రాతిపత్రికపై నిర్వహించి బ్లీచింగ్ , సున్నం చల్లాలని ఆదేశించారు. అలాగే ప్రతి వార్డులు సాయంత్రం వేళ దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி