పెదకాకాని :కాపు వర్గ అభ్యున్నతికి కృషి చేయాలి

74பார்த்தது
పెదకాకాని మండల కేంద్రంలో శనివారం కాపు కార్యాలయ నూతన భవనాన్ని కాపు నాయకుడు వంగవీటి శoతన్ కుమార్ ప్రారంభించారు. అనంతరం వంగవీటి మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం ఆర్థిక, రాజకీయంగా ఎదిగేందుకు కార్యాలయం ఉపయుప్తంగా ఉండాలని సూచించారు. కాపు హక్కుల పరిరక్షణ సమితి జాతీయ నాయకుడు కాళీశెట్టి రోశేశ్వరరావు, దాసరి రాము, పాకనాటి రమాదేవి, చదలవాడ వెంకటేష్ నాయుడు, వీరిశెట్టి లక్ష్మీనారాయణ, ఫణి కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி