కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే

84பார்த்தது
గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పల్లపాడు గ్రామంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాలను సర్వనాశనం చేసి దోపిడీ దౌర్జన్యాలకు పూనుకుందని ఆరోపించారు. 100 రోజుల కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు పెంచామని త్వరలో ఉచిత గ్యాస్, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி