పొన్నూరు: మహిషాసురమర్దిని అమ్మవారి దర్శనం..

85பார்த்தது
పొన్నూరు: మహిషాసురమర్దిని అమ్మవారి దర్శనం..
పొన్నూరు పట్టణం తెలగపాలెం రామమందిరంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సర్వసుఖాలు కలుగుతాయని, ఈతి బాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

தொடர்புடைய செய்தி