పెదకూరపాడు: రైతులకు శిక్షణా తరగతులు

58பார்த்தது
పెదకూరపాడు: రైతులకు శిక్షణా తరగతులు
పెదకూరపాడు లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం క్రింద  జిల్లా వనరుల కేంద్రం ఉపసంచాలకులు ఎం. శివకుమారి రైతులకు శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువులతో పాటు ఆర్గానిక్ మందులు కూడా ఉపయోగించుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి ఐ. శాంతి, వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. శేషుబాబు, గ్రామ వ్యవసాయ సహాయకులు,బి. జ్యోతి, పి. ధనలక్ష్మి,   షేక్ హసన్ బాజీ మరియు రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி