తెలంగాణా మద్యం స్వాధీనం

78பார்த்தது
తెలంగాణా మద్యం స్వాధీనం
బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన ఎం రాంబాబు, పెద్దోడు అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 179 సీసాల తెలంగాణా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజా తెలిపారు. సోమవారం పాపాయపాలెం సమీపంలో గల రుక్మిణీపురం వెళ్ళే రోడ్డులో తన సిబ్బందితో పహారా కాస్తుండగా రాంబాబు, పెద్దోడు 179 తెలంగాణా మద్యం సీసాలను కలిగి ఉండగా వారిని అదుపులోకి తీసుకుని, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி