యద్దనపూడి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ

71பார்த்தது
యద్దనపూడి ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ
యద్దనపూడి మండల నూతన ఎంపీడీవోగా మహమ్మద్ అకీబ్ జావిద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సాధరన బదిలీల్లో భాగంగా పార్వతీపురం నుండి యద్దనపూడి మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మహమ్మద్ మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు.

தொடர்புடைய செய்தி