రొంపిచర్లలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

53பார்த்தது
రొంపిచర్లలో గురువారం పొలం పిలుస్తుంది కార్య క్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ. వరి పంటలో వచ్చే తెగుళ్ళకు రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి శివలీల తెలిపారు. రసాయనిక ఎరువులు అధికంగా వినియోగించడం వలన భూమిలో ఉండే పోషకాలు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி