నరసరావుపేట: తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ

78பார்த்தது
నరసరావుపేట: తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ
రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రతి రికార్డును పటిష్ఠంగా భద్ర పరచాలని గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ స్థానిక తహసిల్దార్ కార్యాలయ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. శనివారం ఆయన రెంటచింతల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి సిబ్బందితో సమావేశమై విధి నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని కంప్యూటర్లో భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

தொடர்புடைய செய்தி