నరసరావుపేట: ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

79பார்த்தது
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్ ఓ వినాయకం పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

தொடர்புடைய செய்தி