రొంపిచర్ల: మహిషాసుర మర్దని అలంకారంలో వాసవి అమ్మవారు

55பார்த்தது
రొంపిచర్లలో వేంచేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్దని అలంకారంలో భక్తులు దర్శనం ఇచ్చారు. ఆలయ ఆవరణలో జరిగిన రుద్రాభిషేక పూజల్లో దంపతులు పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. మహిషాసుర మర్దని అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி