పల్నాడు: ఉచిత వినికిడి పరికరాల కోసం దరఖాస్తు చూసుకోవాలి

53பார்த்தது
పల్నాడు: ఉచిత వినికిడి పరికరాల కోసం దరఖాస్తు చూసుకోవాలి
ఈ నెల 14న ఉచిత వినికిడి పరికరాల కొరకు దరఖాస్తుల కోరుతున్నట్లు గురువారం జిల్లా వైద్యాధికారి రవి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా సత్వర చికిత్స కేంద్రం లో నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రెవేన్షన్ అండ్ కంట్రోల్ అఫ్ డెఫ్ నేస్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వినికిడి పరీక్షలు పరికరాల కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వినికిడి లోపం ఉన్నవారు ఆధార్, సదరం సర్టిఫికెట్లతో పాత గవర్నమెంట్ హాస్పటల్ నందు హాజరు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி