నేడు మంగళగిరిలో మంత్రి లోకేశ్ పర్యటన

69பார்த்தது
నేడు మంగళగిరిలో మంత్రి లోకేశ్ పర్యటన
మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ గురువారం పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉండవల్లి కూడలిలోని అయోధ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళగిరి రైల్వేస్టేషన్ రోడ్డులోని అఖిలాండేశ్వరి దేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి గౌతమ బుద్ధా రోడ్డులోని కాళిమాత ఆలయాన్ని సందర్శిస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.

தொடர்புடைய செய்தி