మంగళగిరి: హోరాహోరీగా సాగుతున్న కబడ్డీ లీగ్ పోటీలు

78பார்த்தது
మంగళగిరి: హోరాహోరీగా సాగుతున్న కబడ్డీ లీగ్ పోటీలు
మంగళగిరి కబడ్డీ లీగ్ పోటీలు హోరాహోరీగా కొనసాతున్నాయి. గురువారం రాత్రికి లీగ్ మ్యాచ్ లు పూర్తి అవ్వగా. శుక్రవారం నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. 2వ రోజు పురుషుల విభాగంలో పశ్చిమగోదావరి జిల్లాపై కృష్ణా జిల్లా 11 పాయింట్ల తేడాతో గెలుపొందింది. చిత్తూరుపై గుంటూరు జిల్లా 35 పాయింట్లు, కర్నూలు జిల్లాపై ప్రకాశం జిల్లా 18 పాయింట్లు, మంగళగిరిపై గుంటూరు జిల్లా 20 పాయింట్ల తేడాతో విజయం సాధించాయి.

தொடர்புடைய செய்தி