మంగళగిరి కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ నందిగం సురేష్

83பார்த்தது
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను గుంటూరు జైలు నుంచి మంగళగిరి పట్టణంలోని కోర్టుకు సోమవారం తరలించారు. తుళ్లూరు పోలీసులు బందోబస్తు నడుమ నందిగం సురేశ్ ను కోర్టుకు తరలించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు ఇతర పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులోనే రిమాండ్ లో ఉన్నారు.

தொடர்புடைய செய்தி