జగన్ కు ఆత్మ చెప్పిందేమో: మంత్రి లోకేశ్

58பார்த்தது
జగన్ కు ఆత్మ చెప్పిందేమో: మంత్రి లోకేశ్
రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ మోహన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో కియా కార్ల షోరూమ్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కూడా చంద్రబాబునాయుడు కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி