అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు

65பார்த்தது
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు
కారంపూడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల మహోత్సవాలు సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ధర్మపత్ని శోభారాణి ను కమిటీ వారు గురువారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నరు. అనంతరం దేవాలయ అర్చకులు సాయి మణికంఠ వేదమంత్రాలతో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.

தொடர்புடைய செய்தி