గురజాల: దేశం గర్వించదగ్గ మహా వ్యక్తి రతన్ టాటా: ఎంపీ లావు

73பார்த்தது
దేశం గర్వించదగ్గ మహా మనిషి రతన్ టాటా అని పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పిడుగురాళ్లలో గురువారం ఆయన మాట్లాడుతూ. తన సంపాదనతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి జీవితాంతం ప్రజా శ్రేయస్సు కోరుతూ, దేశ ఆర్థిక ప్రగతిలో భాగం అయిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. రతన్ టాటాను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆయన మృతికి ప్రతి ఒక్కరు నివాళులర్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி