గురజాల: పచ్చి రొట్టె ఎరువులు వాడితే అధిక దిగుబడి: పాప కుమారి

65பார்த்தது
గురజాల: పచ్చి రొట్టె ఎరువులు వాడితే అధిక దిగుబడి: పాప కుమారి
జీవన పచ్చి రొట్టె ఎరువులు వాడితే అధిక దిగుబడి పొందవచ్చునని దాచేపల్లి మండల వ్యవసాయ అధికారి పాప కుమారి రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని భట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు. ఏవో మాట్లాడుతూ. రసాయన ఎరువులు తగ్గించాలని జీవన ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు వాడాలని సూచించారు. భూసార పరీక్ష చేయించుకొని సాయిల్ హెల్త్ కార్డ్ను ప్రతి రైతు పొందాలన్నారు.

தொடர்புடைய செய்தி