గురజాల: ముగిసిన కామ్రేడ్ బరిసె కోటయ్య అంతిక్రియలు

53பார்த்தது
గురజాల: ముగిసిన కామ్రేడ్ బరిసె కోటయ్య అంతిక్రియలు
నాలుగు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి పోరాటాలలో నడిచి అనారోగ్యంతో మృతి చెందిన కామ్రేడ్ చల్లా బరిసె కోటయ్య అంతిమయాత్ర పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగోప్పల గ్రామంలో మంగళవారం జరిగింది. అంతిమయాత్రలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కోటయ్య అన్నకు నివాళులు అర్పించారు. జోహార్ కామ్రేడ్ కోటయ్య అంటూ నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி