గురజాలలో సంతాన లక్ష్మీదేవిగా అమ్మవారు

85பார்த்தது
గురజాలలో సంతాన లక్ష్మీదేవిగా అమ్మవారు
గురజాల రెవిన్యూ డివిజనల్ కేంద్రంలో గల పాత పాటేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు భక్తులకు సంతాన లక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ అనంతరం భక్తులు పీటలపై కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி