గుంటూరు: రైలు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

54பார்த்தது
గుంటూరు: రైలు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
గుంటూరు పట్టాభిపురంలోని రైలు వికాస్ భవన్ అమరావతి అనేక్జర్ లో మంగళవారం ఉదయం రైలు ప్రమాదాలు జరిగినా టైం లో ఎలా స్పందించాలి అనే అంశంపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మాక్ డ్రిల్ నిర్వహించింది.ఈ కార్యక్రమంలో మెకానికల్ సేఫ్టీ ఆపరేటింగ్ అండ్ ఎలక్ట్రికల్ రాష్ట్ర వైద్య శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.అధికారులు సీనియర్ డిఎంఈఎం రవికిరణ్,ఏ డి ఎం ఈ రవీంద్రనాథ్, స్టేషన్ మాస్టర్ రవి రాజా ఇతర అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி