అందుకే ఆ మహిళ బాబుని కిడ్నాప్ చేసింది: కొత్తపేట సిఐ

66பார்த்தது
మగ సంతానం లేని కారణంగానే గుంటూరు జీజీహెచ్ లో పసికందుని మహిళ కిడ్నాప్ చేసిందని కొత్తపేట సీఐ వీరయ్య వెల్లడించారు. మంగళవారం గుంటూరులో సీఐ మాట్లాడుతూ ఆ మహిళకు ఇంతకు ముందే అబార్షన్ అయినప్పటికీ గర్భవతిని అంటూ కుటుంబ సభ్యులను నమ్మించిందని చెప్పారు. చివరకు ఏమి చేయాలో తెలియక బాబును కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు.

தொடர்புடைய செய்தி