గుంటూరు: రతన్ టాటా మరణం తీరని లోటు: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

77பார்த்தது
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతిపట్ల ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ గడిచిన 200 దశాబ్దాలుగా భారత దేశంలో టాటా సంస్థలు సేవలు అందిస్తున్నాయని గుర్తుచేశారు. సంస్థలో పనిచేసే ఉద్యోగుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రతన్ టాటా కృషి చేశారని కొనియాడారు. అంబానీ, అదానీలకంటే టాటాలు గొప్ప వాళ్లని ప్రశంసించారు.

தொடர்புடைய செய்தி