గుంటూరు: పీఎఫ్ ఆఫీస్ వద్ద పెన్షనర్ల ధర్నా

50பார்த்தது
గుంటూరు కృష్ణనగర్లోని పీఎఫ్ కార్యాలయం వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ గురువారం ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా వారు తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఏ శాస్త్రి మాట్లాడుతూ కనీస పెన్షన్ రూ. 9వేలు ఇవ్వాలని, అందరికీ హైయ్యర్ ఆప్షన్, ఉచిత వైద్య సదుపాయాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி